క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో ఒమిక్రాన్ విజృంభించే అవకాశం ఉండటంతో ఆదివారం నుంచి కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలకు సిద్ధమైంది నెదర్లాండ్స్. నిత్యావసర దుకాణాలను మినహాయించి బార్లు, వ్యాయామశాలలు, క్షౌరశాలలు సహా ప్రజలు గుమికూడే ప్రాంతాలన్నింటినీ జనవరి రెండో వారం వరకు మూసివేయనున్నారు. సెలవుల్లో ప్రతి ఇంటికి కేవలం ఇద్దరు అతిథులకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fb9r8h
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment