Thursday, 9 December 2021

గాలి జనార్ధనరెడ్డికి మేలు చేసేందుకే - ఐఏఎస్ శ్రీలక్ష్మీ పై సీబీఐ వాదనలు : హైకోర్టు తీర్పు రిజర్వ్..!!

ఏపీ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఆయనకు చెందిన ఓబులాపూరం మైనింగ్‌ కంపెనీకి (ఓఎంసీ) అయాచిత లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని న్యాయస్థానం ముందు వాదించింది. ఓఎంసీకి మైనింగ్ లీజులు కట్టబెట్టటంలో శ్రీలక్ష్మీ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసారని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. ఓఎంసీ కేసులో మైనింగ్ చట్టానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IBgeKm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour