Thursday, 2 December 2021

యూపీలో శాంతి భద్రతలు అప్పుడు అధ్వాన్నం.. ఇప్పుడెంతో మెరుగు: యోగిపై అమిత్ షా ప్రశంసలు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా ఉండేదని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టారో నాటి నుంచే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు మెరుగయ్యాయని స్పష్టం చేశారు. సహరాన్‌పూర్‌లోని పున్వర్కా గ్రామంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ddlNjJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour