Friday, 24 December 2021

హైదరాబాద్‌ కు కొత్త పోలీస్‌ కమిషనర్‌ : సీవీ ఆనంద్ మరో స్పెషాల్టీ : ప్రభుత్వ ఎంపిక వెనుక..!!

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ పనిచేసిన అంజనీకుమార్‌ను మరో కీలకమైన ఏసీబీ డీజీగా బదిలీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eleHuj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour