Wednesday, 1 December 2021

యూపీ అసెంబ్లీ ఎన్నికలు: అసదుద్దీన్ ఒవైసీ పార్టీతో ఎలాంటి పొత్తూ లేదు: తేల్చేసిన అఖిలేష్ యాదవ్

లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధిపతి, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తూ లేదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే తమ పొత్తలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G1MQen
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour