Tuesday, 28 December 2021

జగన్ సర్కార్ ఇయర్ ఎండర్ గుడ్‌న్యూస్: రూ.703 కోట్లు విడుదల: 9 లక్షల కుటుంబాలకు బెనిఫిట్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు వినిపించారు. తొమ్మిది లక్షల మందికి పైగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల లబ్దిని అందించారు. దీనికోసం 703 కోట్ల రూపాయలను విడుదల చేశారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో- ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఉప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z2ftpi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour