Thursday, 23 December 2021

దేశంలో 60 శాతానికి మించి అర్హులైన వారికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి, సింగిల్ డోసు 130 కోట్లకుపైనే

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు మనదేశంలోని 60 శాతం మంది అర్హులకు కరోనావైరస్ వ్యాక్సినేషన్ పూర్తి కావడం గమనార్హం. ఈ మేరకు వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన సంచిత మోతాదుల సంఖ్య 139.70 కోట్లకు మించిందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yTNOqH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour