Saturday, 25 December 2021

415 కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు; అత్యధికంగా మహారాష్ట్రలోనే..తాజా కరోనాకేసుల స్థితి ఇదే!!

భారతదేశాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఇప్పటి వరకు మొత్తం 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కనీసం 115 మంది కోలుకున్నారని తెలిపింది. ఒమిక్రాన్ పై కేంద్రం లేటెస్ట్ డేటా: 17 రాష్ట్రాల్లో 358 కేసులు; కోలుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3syMsRc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour