Tuesday, 21 December 2021

40ఏళ్ళ వ్యక్తిని పెళ్ళాడింది.. నగదు,నగలతో ఉడాయించింది; షాకింగ్ స్కెచ్ అమలు చేసిందిలా!!

కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుక్కి, నవవధువు ఊహించని షాక్ ఇచ్చింది. అత్తారింటికి వచ్చిన నవవధువు ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదుతో ఉడాయించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీలో ఓ కిలాడీ లేడీ చేసిన ఈ పని అటు పెళ్ళికొడుకునే కాదు, ఈ విషయం తెలిసిన వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. ఇక అసలు విషయానికి వస్తే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yK0Qa0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour