Thursday, 9 December 2021

కరీంనగర్: ఫేస్‌బుక్‌లో 34 నకిలీ ఖాతాలతో మహిళ మోసం, లక్షల వసూళ్లు

తెలంగాణలో కరీంనగర్ కేంద్రంగా ఓ మహిళ సాగించిన హైటెక్ మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. చదువుకున్న యువతీ, యువకులే లక్ష్యంగా ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, మొదట స్నేహం, ఆపైన ప్రేమ పేరుతో మోసం చేసిన సదరు మహిళ, ఆ తర్వాత పర్సనల్ చాట్‌లు బహిర్గతం చేస్తానంటూ బాధితుల నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DTHEYF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour