Thursday, 2 December 2021

ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి- ప్రధాని మోదీ : అందుబాటులోకి 32 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ..!!

జవాద్ తుఫాను పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసారు. ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్న జవాద్‌ తుపాను రెండు రాష్ట్రాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. తుపాను విరుచుకుపడితే చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని చర్చించారు.ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rAIw1A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour