Monday, 20 December 2021

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం: కొత్త కేసులతో 168కి చేరిన మొత్తం కేసులు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మనదేశంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు సుమారు 10 కంటే ఎక్కువగానే కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో కొత్తగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 170కి చేరువైంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో సోమవారం ఒమిక్రాన్ కేసుల పెరుగులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pe6zBP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour