Sunday, 19 December 2021

12 గంటల్లో ఇద్దరు నేతల హత్య: అట్టుడుకుతున్న కేరళ అలప్పుజా.. 144 సెక్షన్ విధింపు

కేరళ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. అలప్పుజాలో గత 12 గంటల్లో ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. SDPI నేత కేఎస్ ఖాన్ హత్య జరిగింది. ఆ తర్వాత బీజేపీ నేత రంజిత్ శ్రీనివాస్ కూడా హత్యకు గురయ్యారు. దీంతో అలప్పుజాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sfsKJW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour