Tuesday, 7 December 2021

తెలంగాణలో 104 సర్వీసులు బంద్?: పల్లె దవాఖానాలు అందుకే: వైఎస్ షర్మిల ఆరోపణల వెనుక

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అందించడానికి ఏర్పాటు చేసిన 104 సర్వీసులు కనుమరుగు కానున్నాయా? వాటికి బదులుగా పల్లె దవాఖానాలను కేసీఆర్ సర్కార్ తెర మీదికి తీసుకొచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తోన్న ఆరోపణలు. పల్లె దవాఖానాల పేరుతో 104 సర్వీసులను తొలగించడానికి కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pCPDEl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour