Monday, 29 November 2021

Today in Parliament: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల వేతనాలు, సర్వీస్ కండిషన్లపై కీలక బిల్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు రసాభాసగా ముగిశాయి. ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ ఇవ్వాళ్టికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన, అదే స్థాయిలో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D8oJc1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour