Sunday, 14 November 2021

ఈజిఫ్ట్: తేళ్లు కుట్టడంతో ముగ్గురు మృతి, వందల మంది ఆస్పత్రి పాలు - Newsreel

ఈజిఫ్టులోని అస్వాన్ నగరంలో భారీ తుఫాను తర్వాత వీధుల్లోకి కొట్టుకొచ్చిన తేళ్లు ఇళ్లలోకి చేరుకున్నాయి. ఈ తేళ్లు కుట్టడంతో ముగ్గురు చనిపోయారని, 450 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా నైలు నదికి సమీపంలో శుక్రవారం వడగళ్లు, ఉరుములతో వచ్చిన తుఫాను హింసాత్మకంగా మారింది. భారీ వర్షాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CgdE88
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour