Monday, 8 November 2021

IND vs NAM టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి, కోచ్‌గా రవిశాస్త్రిలకు చివరి మ్యాచ్.. వారిద్దరూ ఏమన్నారంటే..

భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తనకు దక్కిన గౌరవమని విరాట్ కోహ్లి అన్నాడు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు మాట్లాడిన అతను జట్టు కెప్టెన్సీని మరొకరికి అప్పగించడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. భారత టీ20 కెప్టెన్‌గా నమీబియాతో జరుగుతోన్న మ్యాచే విరాట్‌కు చివరిది. ఈ మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోనున్నాడు. వరల్డ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bOEdH3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour