Monday, 1 November 2021

Huzurabad లో టీఆర్ఎస్ - బద్వేలులో వైసీపీ ఆధిక్యత: పోస్టల్ బ్యాలెట్ లో అధికార పార్టీలకే...!!

ఏపీ..తెలంగాణల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. అందులో బాగంగా ముందుగా హుజూరాబాద్ - బద్వేలులో పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించారు. రెండు చోట్ల అధికార పార్టీలే అధిక్యతలో ఉన్నాయి. హుజూరాబాద్ లో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అందులో అధికార టీఆర్ఎస్ కు ఆధిక్యత దక్కింది. ఇక, ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yco5vO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour