Tuesday, 2 November 2021

Coronavirus cases in india: భారత్ కు భారీ ఉపశమనం ఇచ్చిన తాజా కేసులు..10,423 కొత్త కేసులు, 443 మరణాలు !!

భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 10,423 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం 250 రోజులలో ఈ రోజు అత్యల్ప రోజువారీ కోవిడ్ కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి కంటే 16 శాతం తక్కువ. అయితే, గత 24 గంటల్లో భారతదేశంలో 443 కరోనా మరణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EAnnaZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour