Friday, 5 November 2021

COP26: 40 దేశాలు చేసిన ప్రతిజ్జను ఇండియా ఎందుకు పక్కన పెట్టింది?

బొగ్గు వాడకంపై నిషేధానికి 40కి పైగా దేశాలు అంగీకరించాయని యూకే ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ దేశాలలో భారత్ లేదు. పోలాండ్, వియత్నాం, చిలీతో సహా ప్రధానగా బొగ్గును వాడే దేశాలు నిషేధ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి అంగీకరించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా సహా ప్రపంచంలో అత్యధికంగా బొగ్గును ఉపయోగించే దేశాలు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YiAka9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour