Tuesday, 16 November 2021

CJI NV Ramana: తిరుమలలో టెంకాయ ఎలా కొట్టాలో..ఎలా హారతి ఇవ్వాలో కోర్టులు చెప్పాలా: సుప్రీం

అమరావతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల ఆలయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలు, ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో పూజలు, ఇతర సేవా కార్యక్రమాలను చేపడుతుంటారని, వాటిల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kIxvaq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour