Thursday, 25 November 2021

ప్రత్యేక హోదా-రఘురామ రాజు ఎపిసోడ్ : సీఎం జగన్ దిశానిర్దేశం : పార్టీ ఎంపీలతో భేటీ...!!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ సమయంలో పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ లో కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరు పైన సీఎం పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DPEfuu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour