Saturday, 6 November 2021

యుద్ధనౌక కు విశాఖ పేరుతో కొత్త వివాదం - రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు : కోర్టు ధిక్కారమంటూ..!!

మూడు రాజధానుల వివాదం ఏపీలో కొనసాగుతున్న సమయంలోనే..విశాఖ పేరుతో మరో కొత్త సమస్య మొదలైంది. డిసెంబర్ 4న విశాఖలో నేవీ డే ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలంటూ వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. అదే సమయంలో త్వరలో ముంబయిలో నౌకాదళంలో ప్రవేశపెట్టనున్న 15బి స్టెల్త్‌ గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక గురించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YlX4pB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour