Saturday, 13 November 2021

పంచాయితీల్లో మొదలైన పోలింగ్ - మధ్నాహ్నం నుంచి ఫలితాలు : రేపు మున్సిపల్ ఎన్నికలు..!!

ఏపీలో పెండింగ్ లో ఉన్న పంచాయితీలకు పోలింగ్ ఆరంభమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 69 పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30ua3Xt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour