Monday, 1 November 2021

ఇటు అమరావతి-అటు వైజాగ్ స్టీల్-పవన్ కళ్యాణ్, కోదండరాం ఎంట్రీ-జగన్ కు ఉద్యమాల సెగ

ఏపీలో ఇప్పటివరకూ సాగుతున్న రెండు ఉద్యమాలు 24 గంటల వ్యవధిలో తమ రూపురేఖలు మార్చుకున్నాయి. మరింత తీవ్రతరం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. వీటికి లభిస్తున్న మద్దతు, మారుతున్న రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ రెండు ఉద్యమాలు కూడా జగన్ సర్కార్ కు సంకటంగా మారబోతున్నాయి. ఇందులో ఒకటి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3btpLnv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour