Sunday, 14 November 2021

కంగనా రనౌత్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు: తాజా వివాదాస్పద వ్యాఖ్యలే కారణం

హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కంగనాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కంగనా రనౌత్ దిష్టబొమ్మలను తగలబెట్టారు. మరికొన్ని చొట్ల ఆమె దిష్టిబొమ్మలను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలిపారు. భారతదేశానికి నిజమైన స్వాతంత్రం 2014లో వచ్చందని.. 1947లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wHKLAK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour