Thursday, 25 November 2021

కుప్పంలో ఓడాక చంద్రబాబుకు పిచ్చెక్కింది-రోజా వ్యాఖ్యలు-వరదలేమైనా పుష్కరాల ఘటనా ?

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయంలో మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రజలు ప్రభావితమయ్యారని, ఈ వరదలు మానవతప్పిదమేనని విమర్శించారు. దీనిపై ఇవాళ వైసీపీ స్పందించింది. రాయలసీమ టూర్ లో టీడీపీ అధినేత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cM6632
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour