Friday, 19 November 2021

చంద్రబాబుపై ఆర్జీవి సెటైర్లు : మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జుగుప్స - నా మూవీ ట్రైలర్ చూసి ఏడ్చేసారు..!!

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చేసారు. ఆయన సభలో తాను ఇక ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని..తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానంటూ బయటకు వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణి పైన అసభ్యంగా మాట్లాడారంటూ ఏడ్చేసారు. ఇది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nxB5Wu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour