Wednesday, 3 November 2021

ఆట మొదలైంది- తెర పైకి ప్రత్యేక హోదా : జగన్ కొత్త రాజకీయం- ఆ పార్టీలను పక్కాగా ఫిక్స్ చేస్తూ..!!

ఏపీలో రాజకీయ సమీరణాలు వేగంగా మారిపోతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణ పైన తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. ఎమ్మెల్సీల సీట్ల భర్తీకి రంగం సిద్దమైంది. పెడింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలు పూర్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల గురించి కేబినెట్ విస్తరణలో ప్రస్తావించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZPHzHu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour