Monday, 8 November 2021

పోలీసులపై రాళ్లు: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ: ఎయిడెడ్‌పై రచ్చ: లోకేష్ ఆగ్రహం

అనంతపురం: రాష్ట్రంలో ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది.. రక్తసిక్తమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. లాఠీఛార్జీలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలీసులు లాఠీఛార్జీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bPfl1A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour