అనంతపురం: రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది.. రక్తసిక్తమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనల కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. లాఠీఛార్జీలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పోలీసులు లాఠీఛార్జీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bPfl1A
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment