Tuesday, 30 November 2021

రాజ్యసభలో విపక్షాల వాకౌట్-ఎంపీల సస్సెన్షన్ ఎత్తివేతకు వెంకయ్య నిరాకరణతో

పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. తొలిరోజు విపక్షాల నిరసనల మధ్యే వ్యవసాయబిల్లులు ఎలాంటి చర్చ లేకుండా రద్దయిపోయాయి. ఇప్పుడు రెండోరోజు విపక్షాలు రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్, ఆప్ ఎంపీలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఎంపీల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o2qe7k
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour