Sunday, 28 November 2021

డాలర్ శేషాద్రి కన్నుమూత -చివరి మినిషం వరకూ శ్రీవారి సేవలోనే..!!

తిరుమల శ్రీవారి ఆలయం లో జరిగే ఏ వేడుకల్లో..ఉత్సవాల్లో అయినా ఖచ్చితంగా ఉండే వ్యక్తి డాలర్ శేషాద్రి. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ గా వ్యవహరిస్తున్న డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ljtyJz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour