Sunday, 14 November 2021

యూపీలో ఒంటరిగా బరిలోకి.. పొత్తుల్లేవు: ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు భావిస్తాయి. ఎందుకంటే అక్కడ గెలిస్తే.. కేంద్రంలో అధికారం పక్కా అని విశ్లేషకులు మాట.. మరికొద్దీ రోజుల్లో యూపీ అసెంబ్లీ పోల్ జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నీ ప్రియాంక గాంధీ తన భుజనా వేసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DfHQSn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour