Sunday, 7 November 2021

ఉద్యోగులకు ఆ సౌకర్యాల తొలిగింపు - రేపటి నుంచి కొత్త నిబంధనలు : మార్గదర్శకాలు జారీ..!!

దాదాపు ఏడాదిన్నార కాలంలో కరోనా ప్రభావంతో ఉద్యోగ వ్యవస్థ ఎఫెక్ట్ అయింది. కరోనా నుంచి ఉద్యోగులకు రక్షణ కల్పించటానికి కేంద్రంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు పలు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. అయితే, క్రమేణా కరోనా కేసులు సంఖ్య తగ్గుతూ వచ్చింది. అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. ఇక, ఈ నెల 8వ తేదీ నుంచి కేంద్ర -

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EQuo7Q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour