Tuesday, 2 November 2021

తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని వీడనున్న వైఎస్ జగన్: బద్వేలు గెలుపు ఇచ్చిన ఊపుతో..!

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక జనం బాట పట్టనున్నారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించనున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకోనున్నారు. వారితో మమేకం కానున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నారు. డెలివరీ సిస్టమ్‌లో చోటు చేసుకున్నట్టుగా భావిస్తోన్న లోపాలను సవరించే ప్రయత్నం చేస్తారు. మరింత మెరుగైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bEtXRz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour