Thursday, 25 November 2021

భారీగా పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ ధరలు.. ఎందుకంటే..

అసలే కూరగాయాల ధరల పెంపు.. సరుకుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. సబ్బులు, డిటర్జెంట్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు భారీగా పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం నిత్యావసర ధరల మీద పడింది.సబ్బులు, డిటర్జెంట్లతో సహా ఎంపిక చేసిన వస్తువుల ధరలను పెంచినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l8YY50
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour