Friday, 5 November 2021

మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం వెనుక రాజకీయ కారణాలున్నాయా?

దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇలా ఇంతకు ముందు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, దాదాపు మూడేళ్లకు పైగానే అవుతోంది. ఈ నిర్ణయంతో, రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు చాలా కాలం తర్వాత స్వల్ప ఊరట లభించినట్లయింది. ఎక్సైజ్ సుంకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wnChOV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour