Sunday, 28 November 2021

కేసీఆర్ సర్కారు పతనం ఖాయం, అప్పుల తెలంగాణ చేశారంటూ ఈటల రాజేందర్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయిందని మండిపడ్డారు. లింగోజీగూడెంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చౌటుప్పల్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/312Nw3U
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour