Friday, 26 November 2021

సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - ఫొటోలు లీక్ : ఈడీ ఉచ్చులో చిక్కుకున్నట్లేనా..!!

మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు వారి చేతులకు చిక్కారు. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నసుకేష్ చంద్రశేఖర్‌తో సంబంధాలను జాక్వెలిన్ ఖండించారు. తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇది జరిగిన కొద్ది వారాలకు ఇప్పుడు ఒక వివాదాస్పద ఫొటో బయటకు వచ్చింది. సుకేష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xs6GfG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour