Thursday, 18 November 2021

ప్రభుత్వ చట్టాల చట్టబద్ధతను తేలుస్తాం - రాజధాని ఏది అనువైనదో చెప్పం : హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ రాజధాని వ్యవహారం పైన పిటీషన్లను హైకోర్టు రోజు వారీ విచారణ కొనసాగిస్తోంది. ఈ వాదనల సమయంలో అనేక అంశాలు పిటీషనర్లు ప్రస్తావిస్తున్నారు. న్యాయస్థానం సైతం స్పష్టమైన వైఖరిని చెబుతూ వస్తోంది. తాజాగా జరిగిన వాదనల్లో తాము ప్రభుత్వం జారీ చేసిన చట్టాల చట్టబద్దతనే తేలుస్తామని స్పష్టం చేసింది. ఇది నగరాల మధ్య పోటీ కాదని.. రాజధానిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30AS81r
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour