Thursday, 25 November 2021

పార్లమెంటులో రాజ్యాంగ దినోత్సవం-ప్రధాని మోడీ కీలక ప్రసంగం-ముంబై అమరులకు నివాళి

భారత రాజ్యాంగం నిర్మితమై 71 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్లమెంటు సెంట్రల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cPhJWN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour