Friday, 26 November 2021

ఏపీకి కాగ్ హెచ్చరికలు-అప్పులకు కొత్త అప్పులా-బడ్జెట్ అమలు కావట్లే- వచ్చే ఏడేళ్లలో లక్షకోట్లు

ఏపీలో 2019-20 కాగ్ నివేదిక వెల్లడైంది. ఇందులో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఏపీలో ఆర్ధిక నిర్వహణ, అప్పులు , వాటి తిరిగి చెల్లింపులు, బడ్టెట్ అమలు, శాసనసభకు చెప్పకుండానే తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. మొత్తంగా చూస్తే ఏపీ ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా మారిందని, భవిష్యత్తులో దీని ప్రతికూల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lcP1E2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour