ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు, ఇవాళ ఉదయం తెలుగుదేశం అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఉదయం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్సీ, నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తో కలసి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cm7YyX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment