Tuesday, 9 November 2021

కరోనాకు తోడైన కాలుష్యం-భారత్ లో శ్వాస సమస్యల విజృంభణ-చలితో మరింత తీవ్రం

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోందని సంబర పడే లోపే వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే కరోనా సమస్యల నుంచి బయటపడుతున్న వారితో పాటు ఇప్పటివరకూ కరోనా సోకని వారిపైనా వాయుకాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగే కరోనాతో బాధపడుతూ ఉన్న వారితో పాటు గతంలో కరోనా సోకిన వారికి వాయుకాలుష్యం తోడై తీవ్ర శ్వాస సమస్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EWmhGO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour