Tuesday, 16 November 2021

మణిపూర్ మిలిటెంట్ దాడి: చైనా ఆర్మీ సహకారం ఉందా?, మయన్మార్‌ను అలర్ట్ చేసిన భారత్

న్యూఢిల్లీ: మణిపూర్‌లో గత వారం చివరలో జరిగిన మిలిటెంట్ మెరుపుదాడిలో అస్సాం రైఫిల్స్ కల్నల్, అతని జీవిత భాగస్వామి, కుమారుడు, మరో నలుగురు రైఫిల్‌మెన్‌లు మరణించిన విషయం తెలిసిందే అయితే, ఈ దాడిలో చైనాకు చెందిన సైనికులు కూడా పరోక్షంగా పాల్పంచుకున్నట్లు, వారి సహకారంతోనే ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా, మయన్మార్ సరిహద్దుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Cze0at
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour