Wednesday, 3 November 2021

చంద్రబాబు, నారా లోకేష్, పవన్..స్టేట్ టూరిస్టులు: విహారానికి అప్పుడప్పుడు ఏపీకి: వైసీపీ ఎంపీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్ విమర్శలను సంధించారు. ఈ ముగ్గురి అవసరం రాష్ట్రానికి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పర్యాటకులుగా మారిన ఈ ముగ్గురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q6lAqf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour