Friday, 5 November 2021

కుప్పంలో టీడీపీ-నెల్లూరులో జనసేన : వైసీపీతో పోటాపోటీగా- నామినేషన్లలోనే హోరా హోరీ..!!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. శుక్రవారం చివరి రోజు కావటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటుగా నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఈ సారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o4DyXG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour