Monday, 15 November 2021

పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ షురూ: ఎవరి అంచనాలు వారివి

అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు అధికారులు. పెండింగ్‌లో ఉన్న ఈ స్థానాలతో పాటు..మున్సిపల్ వార్డుల రీపోలింగ్ కూడా ఇవ్వాళే కొనసాగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3njqmiv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour