Saturday, 6 November 2021

వైజాగ్ రాజధాని - వాళ్లూ వీళ్లూ గుర్తించడమేనా-హైకోర్టు తేల్చేదెప్పుడు ?

ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా తెరపైకి వచ్చిన విశాఖ రాజధాని ఇప్పుడు గుర్తింపుకు మాత్రం నోచుకోవడం లేదు. రాజధాని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటే, కోర్టుల్లో పెండింగ్ సమస్యలు, కేంద్ర ప్రభుత్వ మౌనం దానికి తోడయ్యాయి. దీంతో ఇప్పుడు వైజాగ్ రాజధానిగా స్ధానికులు కూడా చెప్పుకోలేని పరిస్ధితి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CUaEj3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour