బెలారుస్-పోలండ్ సరిహద్దుల్లో వలసల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. బెలారుస్ నుంచి పోలండ్ ద్వారా యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వలసదారులపై పోలండ్ దళాలు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించాయి. ఇటు శరణార్ధులు కూడా పోలండ్ దళాలపై రాళ్లు రువ్వుతున్నట్లు వీడియోలలో కనిపించింది. మరోవైపు పోలండ్తో సరిహద్దుల దగ్గర పెరుగుతున్న వలస సంక్షోభానికి తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oDKn2y
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment